నేను ఆరోగ్యంగానే ఉన్నా : అభిమానులు ఆందోళన చెందవద్దు
- తీగుల్ల పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ : తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని, అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ గారు పేర్కొన్నారు.