✅️ పెంబి మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్తో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకున్నారు.
✅️ ఈ సందర్భంగా ఇటిక్యాల తండా, కోలం గూడా, చాకిరేవు, గమ్మెన ఎంగ్లాపూర్, ధూందారి, చేర్యాల
Collector Nirmal
1,892 posts
Sri. Bhavesh Mishra I A S,
Collector and District Magistrate, Nirmal.
- ✅️ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. ✅️ బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై జిల్లా
- ✅️ కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాం కేంద్రాన్ని సాధారణ తనిఖీల్లో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పరిశీలించారు. ✅️ ఈ సందర్భంగా గోదాంలో నిర్వహిస్తున్న అన్ని రిజిస్టర్లను తనిఖీ చేసి, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. గోదాం భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం
- ✅️ నిర్మల్ పట్టణంలో వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసిన సమయంలో రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. ✅️ ఈ సందర్భంగా బుధవారం పట్టణంలోని గతంలో వర్షాల కారణంగా నీటిమయమైన శివాజీ చౌక్, మంచిర్యాల
- ✅️ రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే అందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. ✅️ సోమవారం సోన్ మండల కేంద్రంలోని బాలకిషన్ ఫర్టిలైజర్ దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణంలోని ఎరువులు, విత్తనాల నిల్వలు, క్రయవిక్రయాల రిజిస్టర్లను
- ✅️ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య, మెరుగైన వసతులు, నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ✅️ పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాఠశాలలు, వసతి గృహాలు,
- ✅️ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం సారంగాపూర్ మండల కేంద్రం, యాకర్పల్లి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, అనంతరం ఖానాపూర్ మండల కేంద్రం, మస్కాపూర్ గ్రామంలోని కొనుగోలు
- ✅️ ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులు ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. ✅️ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతిపత్రాలను
- ✅️ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా భైంసా మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ✅️ శనివారం భైంసా మున్సిపల్ కార్యాలయంలో
- ✅️ జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో మిగిలి ఉన్న వరి ధాన్యం సేకరణ ప్రక్రియను జాప్యం లేకుండా వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ✅️ గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వరి ధాన్యం కొనుగోలు అంశంపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా
- ✅️ దస్తురాబాద్ మండలంలోని బుట్టాపూర్, రేవోజిపేట్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. కొనుగోలు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత
- ✅️ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పర్యావరణ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. పర్యావరణ వారోత్సవాలు, వర్షాకాలం సన్నద్ధత, గ్రామసభల నిర్వహణ తదితర అంశాలపై హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో సమావేశంలో సీఎస్,
- ✅️ కలెక్టరేట్లో మంగళవారం 13వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ✅️ ప్రభుత్వ విప్ వేముల వీరేశం ముఖ్య అతిథిగా పాల్గొని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా ప్రగతి సందేశాన్ని చదివి














































